2024లో అయోధ్యలోని రామమందిరం ఓపెనింగ్..!

అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ 2024లో జరగనుంది.2024, జనవరి 1వ తేదీన రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.మకర సంక్రాంతి పర్వదినాన ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు సమాచారం.కాగా అయోధ్యలో రామ జన్మభూమి వద్ద నూతనంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 Opening Of Ram Temple In Ayodhya In 2024..!-TeluguStop.com

బాబ్రీ మసీదును కూల్చి వేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం రామ్ లల్లా దర్శనం కొత్తగా నిర్మిస్తున్న ఆలయ పరిసర ప్రాంతంలోనే జరుగుతోంది.ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube