మునిగిపోయే నావ వైసీపీని ఏ శక్తి కాపాడలేదు..: లోకేశ్

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడం కావడం అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.మునిగిపోయే నావ వైసీపీని ఏ శక్తీ కాపాడలేదని చెప్పారు.

 No Power Can Save The Sinking Ship Ycp..: Lokesh-TeluguStop.com

35 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో పోటీకి భయపడి పారిపోయారని నారా లోకేశ్ విమర్శించారు.వైసీపీలో ఓటమి భయానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన తెలిపారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ – జనసేన ప్రభుత్వమే ఏపీలో అధికారంలో వస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube