ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడను.. బుద్దా వెంకన్న

ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించనని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.పార్టీకి నష్టం కలిగించకూడదనే కేశినేని కామెంట్స్ పై స్పందించడం లేదని చెప్పారు.

 No Matter How Much Anyone Criticizes, I Will Not Speak.. Buddha Venkanna-TeluguStop.com

కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న తెలిపారు.ఆయన ఎన్నిసార్లు అవమానించినా సైలెంట్ గానే ఉన్నానని చెప్పారు.

ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడనని చంద్రబాబుకు మాటిచ్చినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే కేశినేని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube