ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని తెలిపారు.
మానిటరి పాలసీని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.రెపో రేటును మార్చని ఆర్బీఐ రెపోరేటు 6.5 శాతంతో యథాతథంగా ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా ఎస్డీఎఫ్ రేట్ కూడా 6.25 శాతంగా కొనసాగుతుందని వెల్లడించారు.