దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి దాడులు నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు చేస్తుంది.
దాడుల్లో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో ఆరుగురు పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.దీంతో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పిఎఫ్ఐ ఏజెంట్ల సంఖ్య 106 కు చేరుకుంది.
అయితే, ఇటీవలే దేశవ్యాప్తంగా 95 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.