మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Vasantha Venkata Krishna Prasad ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మైలవరం క్యాడర్ కు వైసీపీ అధిష్టానమే క్లారిటీ ఇవ్వాలని తెలిపారు.

 Mylavaram Mla Vasanthakrishna Prasad's Key Remarks, Vasantha Venkata Krishna Pra-TeluguStop.com

వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.తన మనోభావాలన్నీ ఆ రోజు చెప్తానని తెలిపారు.వైసీపీ ( YCP )అధిష్టానంపై ఆయన గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, సొంత డబ్బుతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube