ఖేల్ ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో భాగంగా ఖొఖో అకాడమీని ప్రారంభించిన ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి..

వికారాబాద్ జిల్లా పరిగిలోని మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఖేల్ ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో భాగంగా ఖొఖో అకాడమీని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ అకడామీ ద్వారా ఆసక్తి గల ఖొఖో క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేశారు.

 Mp Ranjith Reddy Mla Mahesh Reddy Inaugurated Kho Kho Academy In Vikarabad Distr-TeluguStop.com

ఖొఖో అకాడమీ పరిగిలో ఏర్పాటు చేయడంపై ఎంపి రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఈ ప్రాంత క్రీడాకారులు ఈ అకాడమీ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అకాడమీ లో జరిగిన ఖొఖో పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube