సీఐడీ ఏడీజీ కొట్టారని ఆరోపిస్తూ మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ప్రధాని మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.గతంలో తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేశారని లేఖలో ఆరోపించారు.

 Mp Raghurama's Letter To Modi Accusing Cid Adg Of Beating Him-TeluguStop.com

విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని చెప్పారు.తనను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని ఆరోపించిన ఆయన ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.

దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube