Raghu Rama Krishna Raju : వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా.. ఈసారి కూటమి నుంచి పోటీ..!

వైసీపీకి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ రఘురామ కృష్ణరాజు( Raghu Rama Krishna Raju ) రాజీనామా చేశారు.ఈ మేరకు రఘురామ తన రాజీనామా లేఖను సీఎం జగన్( CM Jagan ) కు పంపారు.అయితే పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తానన్న ఆయన ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.2019లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించారు.

 Raghu Rama Krishna Raju : వైసీపీకి ఎంపీ రఘురా�-TeluguStop.com

ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేశారు.వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తానన్న రఘురామ ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ – జనసేన( TDP , Janasena ) ఉమ్మడి సభలో పాల్గొంటానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube