జెడ్పీ సమావేశం నిర్వహణపై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం

కాకినాడ: జెడ్పీ సమావేశం నిర్వహణ పై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం.ఇలాంటి పనికిమాలిన మీటింగ్ లకు పిలివొద్దన్న తోట త్రిమూర్తులు.

మాట్లాడే విషయాలు ఇంకా ఉన్న సభ ముగించడం పై అసహనం.సభ దృష్టి కి రాకుండా సమస్యలు ఎలా తీరతాయని మీటింగ్ నుంచి వెళ్లిపోయిన తోట త్రిమూర్తులు..

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు