MLC Kavitha : 60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేముంది..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేముందని ప్రశ్నించారు.సుమారు 60 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారని తెలిపారు.గతంలో కేసీఆర్ పాలనను విమర్శించిన మీరు ఆయన బాటలోకి వచ్చారని తెలిపారు.

 Mlc Kavitha Comments On Cm Revanth Reddy Govt-TeluguStop.com

ప్రజల వద్దకే పాలన పోవాలి కానీ పాలకుల వద్దకు ప్రజలు రాకూడదని నిరూపించి.

కేసీఆర్( KCR ) దారి కరెక్ట్ అని ఆయన బాటలోకి రావడం సంతోషకరమని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తున్నారు.దానికి డబ్బులు ఎక్కడివి అని కవిత ప్రశ్నించారు.

సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారో చెప్పాలన్నారు.మాట్లాడితే కుటుంబ పాలన అంటారు.

కాంగ్రెస్ లో 22 కుటుంబాల నుంచి టికెట్లు ఇచ్చారని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ జై తెలంగాణ( Jai Telangana ) అనలేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube