సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోవాలని కోరారు.
రేపిస్ట్ ల స్వాతంత్య్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రజలకు భయాందోళనకు గురవుతారన్నారు.దోషుల విడుదల నిర్ణయం వెనక్కు తీసుకునేలా.
చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.ప్రభుత్వాలు రిమిషన్ అధికారాలను ఏక పక్షంగా ఉపయోగించవద్దని, సుప్రీం తీర్పులో స్పష్టం చేసిందని కవిత అన్నారు.