కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా సొమ్మును అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజికావర్గ పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ అరవింద్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు, వారికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సి ఫార్సు మేరకు టిఆర్ఎస్ పార్టీ నుండి రెండు లక్షల రూపాయల టిఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు మంజూరైంది.మంజూరైన చెక్ ను మృతుడు నేరెళ్ల అరవింద్ తల్లి నెరెళ్ళ ఉష చంద్రిక కి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు.

 Mla Sandra Venkata Virayya Handed Over Rs 2 Lakh Accident Insurance Money To The-TeluguStop.com

పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు గారు, జడ్పిటిసి కూసంపూడి రామారావు గారు ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు గారు, సర్పంచ్ కంచర్ల రమాదేవి నాగయ్య గారు, ఎంపీటీసీ పుష్పవతి గారు,గ్రామ కమిటీ దేవరపల్లి సత్యనారాయణ, గ్రామ టి ఆర్ యస్ పార్టీ రైతు కమిటీ చైర్మన్ కొప్పుల రమేష్ గారు, వార్డు సభ్యులు పరిమి వెంకటేశ్వర రావు గారు, మాజీ mpp చల్లారి వెంకటేశ్వర రావు గారు, కుక్కడపు రాంబాబు గారు, పోదిల నరసింహారావు, చీకటి చెన్నరవు గారు, పొదిలి మరేశ్వరారవు గారు తదతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube