గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.రాజాసింగ్ పై నమోదైన ఆరోపణల ఆధారంగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
దీంతో రాజాసింగ్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.మహ్మాద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.