శ్రీవారి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని భేతి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భేతి సుభాష్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 Mla Bethi Subhash Reddy Visits Tirumala Temple, Mla Bethi Subhash Reddy ,tirumal-TeluguStop.com

దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,

ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కేసీఆర్ కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, దేశ ప్రజలంతా తెలంగాణ సంక్షేమ పథకాల వైపు చూస్తున్నారని, భారత రాజకీయాలను కెసిఆర్ విజయవంతంగా ముందుకు నడపాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube