రేపు యాదాద్రికి మంత్రులు హరీష్ రావు,జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: రేపు ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టకు రాష్ట్రమంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి రానున్నారు.యాదాద్రి పట్టణంలో సుమారు ఐదేకరాల్లో నిర్మించనున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి వారు శంకుస్ధాపన చేసిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి పంక్షన్ హాల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా హాజరుకానున్నారు.

 Ministers Harish Rao And Jagadish Reddywill Visit Yadadri Tomorrow , Harish Rao-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube