వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాదు - మంత్రి రోజా

తిరుపతి: పర్యాటక, క్రీడా శాఖా మంత్రి రోజా.14మంది వెనుకబడి కులాల వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం.దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టిడిపి నేతలే. పోలీసు వ్యవస్థను వాడుకోవడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే.పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు.చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

 Minister Roja Shocking Comments On Tdp Party, Minister Roja, Shocking Comments ,-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాదు.

గన్నవరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది టిడిపి నాయకులు.2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారు.పనికిమాలిన వెధవలు, పైసాకు పనికిరాని వ్యక్తులతో సీఎంను తిట్టిస్తున్నారు.

ప్రజల సంక్షేమానికే సీఎం జగన్ నిత్యం పాటుపడుతున్నారు.టిడిపి కార్యకర్తలకు నోరులేస్తే చేతులతో సమాధానం చెబుతాం.

ఈజ్ ఆఫ్ డూయింగ్, జిఎస్టిపిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube