టిడిపి.. తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారింది: మంత్రి రోజా

విజయవాడ: రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.టిడిపి.

 Minister Roja Fires On Tdp Party Leaders, Minister Rk Roja , Tdp Party Leaders,-TeluguStop.com

తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారింది.రాష్ట్రంలో టిడిపి నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు.

యువతులు, మహిళలపై టీడీపీ నేతల అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ నోరు మెదపరు ఎందుకు.? టీడీపీ నేత వేధింపుల వల్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.

ఆడవాళ్ళని వేధించిన వాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు.దివ్యవాణి చెప్పినట్టు మహిళల్ని వేధించినవాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారు.ప్రతిదానికి ట్వీట్స్ చేసే లోకేష్… ఇప్పుడెందుకు ట్వీట్ చెయ్యలేదు.? ఐ-టీడీపీ అంటే.ఈడియట్స్ టీడీపీ గా మారింది.టీడీపీ నేతలను రాష్ట్రంలో మహిళలంతా తరిమి కొట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube