విలసాగర్ లో మృతిడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కేటీఆర్ ..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ లో గురువారం రోజు బిఆర్ఎస్ నాయకులుసుంకపాక మనోజ్ తండ్రి విశ్రాంత సెస్ ఏ ఈ సుంకపాక రాజయ్య ఇటీవల మరణించిన నేపథ్యంలో మంత్రి కేటిఅర్( Minister KTR ) వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శించరు చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 Minister Ktr Expressed Deep Condolences To The Family Of The Deceased In Vilasag-TeluguStop.com

ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) ,ఎమ్మెల్యే రవి శంకర్, జెడ్పి చైర్ పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి,ఎంపీపీ పర్లపళ్లి వేణు గోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య, రైతుబంధు అధ్యక్షుడు కొంకటి లచ్చిరెడ్డి,మండలంలోని సర్పంచులు ,ఎంపీటీసీలు, చైర్మన్లు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube