విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష ఫై స్పందించిన మంత్రి కన్నబాబు...

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష పై స్పందించిన మంత్రి కన్నబాబు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తే మంచిదే.

దానికి బదులు మోడీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిది.రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంట్ ను విక్రయించ కూడదనే చెబుతోంది.ఇళ్లను క్రమబద్ధీకరణ చేయాలని చాలా రోజులుగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగానే ఓటీఎస్ స్కీం అమలు చేస్తున్నాం.40 లక్షల మందికి మేలు జరుగుతున్న అంశాన్ని ఎందుకు చూడటం లేదు.ఇది స్వచ్ఛందమేనని సీఎం ఎప్పుడో స్పష్టం చేశారు ఇక ఇబ్బంది ఏమిటీ.

పార్టీ రంగులు వేసి చంద్రబాబు చేస్తే రాజనీతి, జగన్ చేస్తే అవినీతిలా కనిపిస్తుందా.పోలవరం శంకుస్థాపన తండ్రి చేస్తే.

పూర్తి చేయబోయేది కుమారుడు జగన్.చంద్రబాబు వియ్యంకుడు అఖండ కుమారుడు పప్పువుండా.

Advertisement
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

తాజా వార్తలు