అమరావతి: మంత్రి జోగి రమేష్…మా నమ్మకం నువ్వే జగన్… ఈ నెల 7నుంచి మెగా పీపుల్ సర్వే మొదలు అయింది.7 లక్షల మంది వైఎస్సార్ సీపీ సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కేవలం వారం రోజుల్లో 61 లక్షల గృహాల సందర్శన జరిగింది.పార్టీ యంత్రాంగం మొత్తం 61 లక్షల ఇళ్లలో ఉన్న వాళ్ళని పలకరించాటు.
47 లక్షల మంది మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటూ మిసిడ్ కాల్స్ ఇచ్చారు.జగన్ ప్రభుత్వం చేసిన మేలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన మేలు చూసుకుని మరీ స్పందించారు.
దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం.







