కాలువ పనులు పరిశీలించిన మంత్రి

నల్లగొండ జిల్లా:నిడమనూర్ మండలం వేంపాడు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు.మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నోముల భగత్,శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.

 Minister Inspected The Canal Works-TeluguStop.com

ఈ సందర్భంగా గండి పూడ్చివేత చేపట్టిన పద్ధతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులకు సూచించారు.

గండి పడడంతో 14 రోజుల తర్వాత అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube