అమరావతి రైతుల పాదయాత్ర పై ఫైర్ అయిన మంత్రి బొత్స

విజయనగరం: అమరావతి రైతుల పాదయాత్ర పై ఫైర్ అయిన మంత్రి బొత్స.బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి కామెంట్స్.

 Minister Botsa Satyanarayana Fires On Amaravati Farmers Padayatra, Minister Bots-TeluguStop.com

రైతుల ముసుగులో టిడిపి, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే…అమరావతి పాదయాత్ర.ఏమి ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారు.

వారికి మేం ఎందుకు సహకరించాలి.అమరావతి భూముల్లో టిడిపి నాయకులు దోచుకున్నారు.

టిడిపి నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించాo.ఉత్తరాంధ్ర అభివృద్ధి పై టిడిపి తో చర్చకు సిద్ధం.టి ఆర్ ఎస్, బి ఎస్ ఆర్ పార్టీ గా మార్చుకోవటం వాళ్ల ఇష్టం.ఏపి లో ఉన్న అనేక పార్టీలో బి ఆర్ ఎస్ పార్టీ ఒకటి అవుతుంది.

అంతే.ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిదే.

మా పై బి ఆర్ ఎస్ పార్టీ ప్రభావం ఏమి ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube