టీడీపీపై మంత్రి అంబటి విమర్శనాస్త్రాలు

టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంలో పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు.

 Minister Ambati Rambabu Criticism Of Tdp-TeluguStop.com

గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో పాటు మానవ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి అంటి మండిపడ్డారు.వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కు భారీ నష్టం వాటిల్లింది.

గుంతలు పూడ్చేందుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అయిందని పేర్కొన్నారు.డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలన్నారు.రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని అంబటి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube