నెల్లూరు జిల్లా ఎస్పీకి మేయర్ స్రవంతి కంప్లైంట్..!!

నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని నగర మేయర్ స్రవంతి కలిశారు.నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నెలకొన్న వివాదంలో మేయర్ ను కార్పొరేటర్లు నిర్భంధించారు.

కాగా సీఎం జగన్ ఫొటో ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది.దీంతో దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తనను అవమానించారని ఎస్పీకి మేయర్ స్రవంతి ఫిర్యాదు చేశారు.మరోవైపు మేయర్ స్రవంతికి మద్ధతుగా గిరిజన సంఘాలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు