Marri Rajasekhar Reddy: ఐటి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి..

ఐటీ అధికారులు మా కూతురు, తల్లిదండ్రులుతో అమానుషంగా ప్రవర్తించారు.నేను టర్కీ నుండి వచ్చిన తరువాత మా కూతురు తో మాట్లాడినాను.

 Marri Rajasekhar Reddy Not Happy With It Officers Behavior Details, Marri Rajase-TeluguStop.com

ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో అధికారులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు.ఈడీ, ఐటీ, సీబీఐతో దాడులు చేయించి బయ పెడుతున్నారు.

మా ఇంట్లో సోదాలు 4 కోట్లు నగదు సీజ్ చేశారు.మా తల్లిదండ్రులు, కూతురు పై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాము.

మేము ప్రతి ఏడాది మేము ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నాం.

మేము ఐటీ అధికారులు దాడులు చేసుకొచ్చు, కానీ పద్ధతి ఉండాలి.

ఇప్పటకే మూడు సార్లు సోదాలు చేశారు.కానీ ఎప్పుడు కుడా ఇలా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించ లేదు.

బీజేపీ పార్టీ లో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు.మేము ఐటీ విచారణకు సహకరిస్తాం.

మా ఇంట్లో 4 కోట్లు నగదు పత్రాలు సీజ్ చేశారు.మాకు మల్లారెడ్డి కి ఎలాంటి ఆర్థిక సంబంధాలు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నాం.

నాకు నోటీసులు ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube