మణిపూర్ సమస్య జఠిలం అవుతోంది..: ఖర్గే

మణిపూర్ సమస్య రోజు రోజుకు మరింత జఠిలం అవుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.మణిపూర్ లో హోంమంత్రి మూడు రోజులున్నా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.

 Manipur Problem Is Getting Worse..: Kharge-TeluguStop.com

సభలో చర్చకు 11 రోజులుగా పట్టుబడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని కేంద్రం తప్పించుకుంటోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఏం సమాధానం ఇస్తారో చూడాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube