Raghunandan Rao : అవసరాల కోసమే నేతలు పార్టీ మార్పు..: బీజేపీ నేత రఘునందన్

తెలంగాణలో పార్టీలు మారుతున్న నేతలపై బీజేపీ నేత రఘునందన్ రావు( Raghunandan Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ అవసరాల కోసమే నేతలు పార్టీ మారుతున్నారని చెప్పారు.

 Raghunandan Rao : అవసరాల కోసమే నేతలు పార�-TeluguStop.com

జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి( Jithender Reddy ) పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఏ కన్ స్ట్రక్షన్ ( Raghunandan Rao )కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే తమకు అన్ని తెలుసన్న రఘునందన్ రావు సమాచారం అంతా తమ వద్ద ఉందని తెలిపారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube