రెండు వేల కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు :ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్...

ఏడేళ్ల సమయం,2 వేల కోట్ల వ్యయం,అయినా యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అస్త్యవ్యస్తం.రెండు గంటల వర్షానికే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మొత్తం బయట పడింది.

 Komatireddy Venkat Reddy Sensational Comments On Yadadri Temple,komatireddy Venk-TeluguStop.com

ఇంకో గంట వర్షం పడితే గుడి మొత్తం మునిగిపోయేది…25 సార్లు పర్యవేక్షణ చేసిన సీఎం కేసీఆర్ అభివృద్ధిపై ఏమి పరిశీలిన చేశారు ?సినిమా సెట్టింగ్ లు వేసే ఆర్కేటిక్ లకు పని అప్పగిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.రెండు వేల కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.

నాసిరక పనులు చేసిన కాంట్రాక్టర్లపై సీబీ సీఐడీతో విచారణ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube