పడవలతో నిరసన తెలియజేసిన టిడిపి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర...

పడవలతో నిరసన తెలియజేసిన టిడిపి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర.స్థానిక మచిలీపట్నం కోనేరు సెంటర్ లో ఉప్పొంగిన గోదారిలా ప్రవహిస్తున్న వర్షపు నీరులో పడవ నడిపీ నిరసన తెలియజేసిన టిడిపి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్న అధికార ప్రభుత్వం పై ధ్వజమెత్తారు గడప గడపకు మన ప్రభుత్వం అని అధికారులందరిని వెంటేసుకుని తిరగడం తప్ప బందరు అభివృద్ధి సూన్యం అని ఎద్దేవా చేశారు.

 Kollu Ravindra, Former Minister Of Tdp Who Protested With Boats, Politburo Membe-TeluguStop.com

గడచినా 3 సంవత్సరాలు గడిచిన బందరులో డ్రైనేజీలు కానీ కల్వర్టులు కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , బందరు మహిళా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, తెలుగు యువత నాయకులు , తదితర నాయకులు , కార్యకర్తలు , పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube