Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి విమర్శలు..!!

హైదరాబాద్( Hyderabad ) లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర( BJP Vijaya Sankalpa Yatra )లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి( Kishan Reddy ) మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఒక్క దుర్ఘటన కూడా జరగలేదని చెప్పారు.

 Kishan Reddy Criticizes Congress And Brs-TeluguStop.com

కాంగ్రెస్( Congress ) హయాంలో బాంబులు పేలి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్( IPS ) అధికారులను నక్సలైట్లు చంపేశారన్నారు.అటు కేటీఆర్ ను సీఎం చేసేందుకే కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచినా.

గెలవకపోయినా చేసేది ఏమీ లేదని చెప్పారు.ఇక రాహుల్ గాంధీ ఎన్నికల తరువాత మళ్లీ విదేశాలకు వెళ్తారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube