ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

 Key Meeting Of Congress Chaired By Kharge In Delhi-TeluguStop.com

జనవరి 26 నుంచి పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ దిశానిర్దేశం చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube