బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.తెలంగాణ కోసం రాజీపడకుండా పోరాటం చేశానని తెలిపారు.

 Key Comments Of Bjp Leader Komatireddy Rajagopal Reddy-TeluguStop.com

ఓడిపోయినా తనకు బాధలేదు కానీ తనపై రేవంత్ రెడ్డి కామెంట్లు చేయడం బాధను కలిగిస్తుందని చెప్పారు.కర్ణాటక ఫలితాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు.

కర్ణాటక ఫలితాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని తెలిపారు.కానీ బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తమ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube