వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ అన్ని విషయాలు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.పోలవరం ప్రాజెక్ట్, విభజన అంశాలతో పాటు స్టీల్ ప్లాంట్ పై ప్రధానితో మాట్లాడారని తెలిపారు.

 Key Comments By Ycp Mp Margani Bharat-TeluguStop.com

లోకేశ్ పాదయాత్ర… అమరావతి దొంగ రైతుల పాదయాత్రలానే ఉంటుందని విమర్శించారు.ప్రత్యేక హోదా గురించి బీజేపీని పవన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ మహా యజ్ఞంలా చేస్తున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube