కోదాడ నుండి హైదరాబాద్ కు కాషాయ దళం

సూర్యాపేట జిల్లా:హైదరాబాదులో జరుగుతున్న విజయ సంకల్పయాత్ర బహిరంగ సభకు కోదాడ పట్టణం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ బహిరంగ సభకు బయలుదేరిన 10 వాహనాల వాహనశ్రేణిని బీజేపీ సీనియర్ నాయకులు కనగాల వెంకట్రామయ్య జెండా ఊపి ప్రారంభించారు.

 Kashaya Dala From Kodada To Hyderabad-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన,జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ వంగవీటి శ్రీనివాస్,రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కార్యదర్శి కనగాల నారాయణ,దళిత మోర్చా జిల్లా నాయకులు వంగాల పిచ్చయ్య,చిట్టిబాబు, మునగాల శ్రీనివాస్,ఎరగాని రాధాకృష్ణ,దేవరశెట్టి సత్యనారాయణ,ఉడుత విశ్వనాథం,దేవునురి లక్ష్మి, కుదుమురి ఈశ్వరరావు,దుస్సా వెంకటేష్,రౌతు జగన్,మధు,బద్రిపుల్లారావు,సురేష్,శ్రీను,వెంకటేష్ తదితరులు తరలివెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube