జీపీ కార్మికులకు మద్దత్తు తెలిపిన కవ్వంపల్లి..

మానకొండూర్ నియోజకవర్గం( Manakondur Constituency ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయితీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ( Karimnagar District Congress Committee President Dr.

 Karimnagar District Congress Committee President Dr. Kavvampally Satyanarayana O-TeluguStop.com

Kavvampally Satyanarayana ) వారి డిమాండ్స్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని అన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు.వారికి కనీస వేతనం 19000/- చెల్లించాలనీ,పది లక్షల ప్రమాద భీమా వర్తింపు చేయాలన్నారు.

జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ,సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలన్నారు.పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చలాని అన్నారు.

ఒక వేళ ఈ ప్రభుత్వం పరిష్కారించకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని డిమాండ్లు పరిష్కారిస్తాం అని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube