అమరావతిలో కాపు నేతల నిరసన.. నెలకొన్న ఉద్రిక్తత

అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాపు నేతలు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు.

 Kapu Leaders' Protest In Amaravati.. There Is Tension-TeluguStop.com

ఈ క్రమంలో శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాపు నేతలకు మధ్య చెలరేగిన వివాదం తోపులాటకు దారితీసింది.

ఈ క్రమంలో తీవ్ర అసహానికి గురైన కాపు నేతలు రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube