కన్నా వ్యాఖ్యలు సరికాదు.. ఎంపీ జీవీఎల్ రియాక్షన్

ఏపీ బీజేపీకి షాక్ ఇస్తూ కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కన్నా రాజీనామాపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు.

కన్నాకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని జీవీఎల్ తెలిపారు.ఆయనకు జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదా ఇచ్చామన్నారు.

సోమువీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని చెప్పారు.రాజకీయ దురుద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఆ వ్యాఖ్యలు చేశారని జీవీఎల్ మండిపడ్డారు.

వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..
Advertisement

తాజా వార్తలు