బుద్దా వెంకన్న నివాసానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ

బుద్దా వెంకన్న నివాసానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఆయనకు సాదర స్వాగతం పలికిన బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా అందరూ కలిసి అల్పాహారం తీసుకుంటూ రాజకీయ పరిణామాల పై చర్చించుకున్న నేతలు కన్నా లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలా తిరోగమనం దిశగా పడిపోయింది మద్యం, మైనింగ్, మట్టి, ఇసుక ద్వారా అవినీతి చేశారు ఇసుక లేక పేదలు పస్తులు ఉంటే.మద్యం ద్వారా జగన్ కోట్లు కూడేసుకున్నాడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలు నేతల పై కేసులు పెడుతున్నారు ప్రజా స్వామ్య వాదులు, రాష్ట్ర హితం కోరేవారు అందరూ ఆలోచన చేయండినాకు అన్ని పార్టీ ల నుంచి ఆహ్వానం ఉంది నేను ఎటువంటి షరతులతో టిడిపి లో చేరలేదు అమరావతి కోసం, రాష్ట్రం కోసం మాత్రమే నేను టిడిపి లో‌ చేరాను ప్రజా సమస్యలు పరిష్కరించ లేక వైసిపి చిల్లర రాజకీయం చేస్తుంది ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన అవసరం‌ ఉంది అన్ని వ్యవస్థ లతో పాటు రాజకీయ వ్యవస్థ ను జగన్ నాశనం చేశాడు వంద బూతులు, వంద కోట్లు దోచుకుంటే ఎమ్మెల్యే, మంత్రి అయిపోవచ్చు జగన్ కూడా బూతులు తిట్టే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే భవిష్యత్తు తరాల కోసం కలిసి రావాలి టిడిపి, జనసేన కలిసి రావాలని ప్రజలే కోరుకుంటున్నారు ఇందులో రాజకీయ పార్టీ ల నాయకుల‌ కన్నా ప్రజలే ఈ‌కలయిక ఉండాలని కోరుకుంటున్నారు నేను కుల నాయకుడిని కాను… రాజకీయ నాయకుడిని మాత్రమే.

 Kanna Lakshminarayana Came To Buddha Venkanna's Abode, Kanna Lakshminarayana ,b-TeluguStop.com

బుద్దా వెంకన్న కన్నా లక్ష్మీనారాయణ పై కొన్ని పిచ్చి కుక్కకు మొరుగుతున్నాయి కన్నా వంటి నాయకుడి గురింవి మాట్లాడే అర్హత వాళ్లకు లేదు ఇటువంటి వంటి సీనియర్ నాయకుడు టిడిపి లో‌చేరడం సంతోషం ఆయన చేరికను బల పరుస్తున్నాం, స్వాగతిస్తున్నాం రాష్ట్రాన్ని విడ గొట్టవద్దని ఆనాడే కన్నా ధైర్యం గా చెప్పారు,అమరావతే రాజధాని గా ఉండాలని ఘంటాపధంగా చెప్పారు కన్నా సీనియర్ నేతగానే కాక, కాపు వర్గంలో కీలక నేత రంగా గారితో కలిసి పని‌చేసిన నేత కన్నా చంద్రబాబు గారు కూడా కన్నా గారి సేవలను అన్ని‌విధాలా ఉపయోగించుకుంటారు మా అధినేత సారధ్యం, కన్నా సూచనలతో అందరం కలిసి పని చేస్తాం.

నాగుల్ మీరా కన్నా లక్ష్మీనారాయణ చేరికను టిడిపి లో ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు ఆయన చేరిక అనేది నేడు శుభ శూచకం జగన్ వంటి నిరంకుశ వాదిని తరిమి కొట్టడం ఖాయం మద్యం షాపుల ద్వారా వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చుకున్నారు డబ్బుతో ప్రజా స్వామ్యాన్ని‌ కొనాలని జగన్ చూస్తున్నారు ప్రశ్నించే తత్వాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారు లోకేష్ యాత్ర తో జగన్ వెన్నులో వణుకు పుట్టింది ప్రజల మద్య కు రాలేక పరదాల‌ చాటున జగన్ యాత్ర చేస్తున్నాడు 2024లో టిడిపి విజయం ఖాయం, చంద్రబాబు సిఎం గా రాష్ట్రాన్ని కాపాడతారు.

కేశినేని చిన్ని టిడిపి లో‌చేరిన కన్నా గారికి కార్యకర్తలు తరపున ధన్యవాదాలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కన్నా గారి అనుభవంతో అందరూ కలిసి పని చేస్తాం రాక్షస పాలనను తరిమి కొట్టి.ప్రజా పాలన అందిస్తాం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube