హైకోర్టులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.చీఫ్ జస్టిస్ బెంచ్ లో అవినాశ్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది.160 సీఆర్పీసీ కింద విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తున్నారని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ అవినాశ్ రెడ్డి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు