సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.

 Kadapa Mp Avinash Reddy For Cbi Investigation-TeluguStop.com

ఇటీవల ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube