ఢిల్లీకి కేఏ పాల్.. మునుగోడు ఎన్నికపై ఫిర్యాదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీకి వెళ్లారు.ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.

అవినీతికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.టీఆర్ఎస్, బీజేపీలు ఉపఎన్నికలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు.ఉపఎన్నికలో వేల కోట్ల నల్లధనం ఖర్చు చేశారని విమర్శించారు.

మునుగోడు బైపోల్ రద్దు చేయకపోతే దేశంలో ఎన్నికల నిర్వహించడం వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..

తాజా వార్తలు