బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha) బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు లాయర్లు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody )కి ఇవ్వాలని ఈడీ కోరింది.ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.







