టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది.ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది.
ఒకరిపై మరొకరు దారుణంగా విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.అక్టోబర్ 10 వ తారీకు ఎన్నికల కావటంతో.
ప్రచారానికి కొద్దీ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.రెండు ప్యానల్ కి చెందిన సభ్యులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.
ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన జీవిత రాజశేఖర్ ఎన్టీఆర్ గురించి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు ఇటీవల చేయడం తెలిసిందే.
ఓ వేడుకలో ఎన్టీఆర్ నీ కలిసినప్పుడు “మా” అధ్యక్ష ఎన్నికలకి సంబంధించి బయట జరుగుతున్న పరిణామాలు చర్చించడం జరిగిందని మొత్తం చూశాక ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయడానికి.ఇంట్రెస్ట్ చూపించడం లేదని జీవిత-రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
ఇటువంటి తరుణంలో ఇటీవల మంచు విష్ణు ఓ లైవ్ షో కార్యక్రమంలో పాల్గొని… ఎన్టీఆర్ తనకి ఫోన్ చేసి ఓటు వేస్తాం అని హామీ ఇచ్చినట్లు.క్లారిటీ ఇచ్చారు.
విష్ణు ఎన్టీఆర్ ఓటు వేస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ జీవిత రాజశేఖర్ మీడియా సమావేశం పెట్టి తను చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు, ఎన్టీఆర్ కి సారీ కూడా చెప్పారు.
తాను ఎన్టీఆర్ నిరాశ శక్తి గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తున్నట్లు.
ఉందని ఆమె అంగీకరించారు.ఎన్టీఆర్తో క్యాజువల్గా చర్చించిన విషయాలు మీడియా ముందు మాట్లాడటం తప్పేనని జీవిత రాజశేఖర్ అంగీకరించారు.
అదే సమయంలో “మా” లో నెలకొన్న… పరిస్థితులు గమనిస్తే.బాధగా ఉందని ఎన్టీఆర్ తెలిపారు.
ఈ క్రమంలో ఓటు వేయమని అభ్యర్థించిన అప్పుడు ఎన్టీఆర్ పెద్దగా మాట్లాడలేదని.జీవిత రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదిలా ఉంటే జీవితా రాజశేఖర్ డబుల్ గేం ఆడుతోందని, ప్రకాష్ రాజ్ ప్యానల్ వైపు ఉండే… అటు ఇటు గా ఆమె వ్యవహరిస్తున్నట్లు.పరోక్షంగా మంచు విష్ణు కి.సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.