రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్సే..: ఈటల

తెలంగాణలో కాంగ్రెస్ ను( Congress ) ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అన్నారు.ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.

 It Was The Congress That Made The Constitutional Amendments Etela Rajender Detai-TeluguStop.com

పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది బీజేపీ( BJP ) సంకల్పమని ఈటల రాజేందర్ తెలిపారు.బీసీ కమిషన్ కు ( BC Commission ) చట్టబద్ధత కల్పించింది బీజేపీ అని ఆయన పేర్కొన్నారు.

అగ్రకులాల్లో పేదలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారన్నారు.రాజ్యాంగానికి ఇప్పటివరకు 106 సార్లు మార్పులు జరిగాయన్న ఈటల రాజేందర్ రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube