నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..: మంత్రి పొన్నం

కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Congress Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.నేతన్నలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీయే( Congress Party )నని తెలిపారు.

 It Is The Congress Government's Responsibility To Release The Dues Of The Leader-TeluguStop.com

చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు.బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు.

కానీ కాంగ్రెస్ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా జీవోను తీసుకువచ్చిందని వెల్లడించారు.అంతేకాకుండా నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత కూడా తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube