నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..

నెల్లూరు: పెన్నా బ్యారేజ్ ని పరిశీలించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఇళ్ళు తొలగించకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణపనుల్లో వేగం పెంచాలని ఆదేశం.

 Irrigation Minister Anil Kumar Yadav Visits Nellore Penna Barrage Details, Irrig-TeluguStop.com

మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కామెంట్స్.పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.

ఏప్రిల్ నెలాఖరుకి పనులు పూర్తి చేస్తాము.

మే నెలలో మంచి ముహూర్తం చూసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాము.

సంగం బ్యారేజ్ కి గౌతం రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తాము.రెండు బ్యారేజ్ లు ప్రారంభమైతే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube