తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య అంతర్గత మాటల యుద్ధం కొనసాగుతోంది.మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ఓ వీడియో విడుదల చేశారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం తగదని హితవు పలికారు.
టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
అంతర్గత వ్యవహారాలపూ మనలో మనం మాట్లాడుకోవడం సరికాదన్న అద్దంకి.అంతర్గత అంశాలను సరిదిద్దే బాధ్యత తీసుకోవాలని సూచించారు.