AP High Court : పోలింగ్ బూత్ లు మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలింగ్ బూత్ లు( Polling Booth ) మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ జరిగింది.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో( Puthalapattu Constitunecy ) కలెక్టర్ ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ లను మార్చారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Inquiry In The Ap High Court On The Issue Of Changing The Polling Booths-TeluguStop.com

ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా.వివరణ ఇచ్చేందుకు ఈనెల 28వ తేదీ వరకు సమయం కావాలని సీఈసీ( Central Election Commission ) కోర్టును కోరింది.దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube