TET DSC :టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఏపీలో టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య సమయం అంశంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు టెట్, డీఎస్సీల పరీక్షల మధ్య సమయం ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు( AP High Court ) నిరాకరించింది.

 Inquiry In Ap High Court On The Time Between Tet And Dsc Exams-TeluguStop.com

ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 28 తరువాత జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.

అయితే టెట్ పరీక్షలు( TET exams ) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనుండగా.మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు( DSC exams ) జరగనున్నాయి.దీంతో రెండు పరీక్షల మధ్య గ్యాప్ తక్కువగా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube